ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా ప్రకారం భారతదేశంలో 2024లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్-10 హీరోల జాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అగ్ర స్థానంలో నిలిచారు. అల్లు అర్జున్ డిసెంబర్ 5న విడుదల కానున్న ‘పుష్ప 2: ది రూల్’ కోసం రూ.300కోట్ల పారితోషికం తీసుకున్నారు.ఈ జాబితాలో తమిళ హీరో విజయ్ ‘లియో’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ చిత్రాలతో పాటు త్వరలో రానున్న దళపతి 69 కోసం రూ.130కోట్ల నుంచి రూ.275కోట్ల వరకు పారితోషికంతో రెండో స్థానంలో నిలిచారు.
ఫోర్బ్స్ ఇండియా 2024 ప్రకారం ………
3.బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ రూ.150-250కోట్లు,
4.రజనీకాంత్ రూ.150-270కోట్లు,
5.ఆమిర్ ఖాన్ రూ.100-275కోట్లు,
6.ప్రభాస్ రూ.100-200కోట్లు,
7.అజిత్ రూ.105-165కోట్లు,
8.సల్మాన్ ఖాన్ రూ.100-150కోట్లు,
9. కమల్ హాసన్ రూ.100-150కోట్లు,
10.అక్షయ్ కుమార్ రూ.60-145కోట్లు