How to get good marks in current affairs? You can follow way2 education. 11th December current affairs.
డిసెంబర్ 11 యూనిసెఫ్ డే
యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది 1946లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలో న్యూయార్క్ లో కలదు. దీని ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అమెరికాకు చెందిన క్యాథరిన్ రస్సెల్.భారత్ నుంచి యూనిసెఫ్ ప్రచారకర్తలుగా నియమితులైన వారు
ప్రపంచ ప్రచారకర్తలుఅమితాబ్ బచ్చన్, ప్రియాంక చోప్రా దక్షిణాసియా ప్రచారకర్తలు సచిన్ టెండుల్కర్ అమీర్ ఖాన్ భారత ప్రచారకర్తలు సచిన్ టెండూల్కర్ ,ఆయుష్మాన్ ఖురానా,కరీనాకపూర్
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ ఇకలేరు.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ డిసెంబర్ 10న మరణించారు. 1962లో మద్దూరు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఎస్ఎం కృష్ణ. ప్రజా సోషలిస్టు పార్టీలో చేరి తర్వాత కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.1980-84లో మండ్యా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందారు.
1983-84 మధ్యకాలంలో కేంద్ర పరిశ్రమల, ఆర్థిక సహాయ మంత్రిగా పనిచేశారు.1989-92 వరకు కర్ణాటక అసెంబ్లీ 13వ స్పీకర్ గా పనిచేశారు.1993- 94 వరకు కర్ణాటక తొలి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.1996-99 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.1999లో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.
1999లో కర్ణాటక 10 ముఖ్యమంత్రిగా పనిచేశారు.2004-08 మహారాష్ట్ర 18వ గవర్నర్ గా పనిచేశారు. 2008- 14 లో రాజ్యసభ సభ్యుడిగా పని చేశారుయూపీఏ 2 కాలంలో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు.ఇతని జీవిత చరిత్ర స్మృతి వాహిని. 2023 లో పద్మ విభూషణ్ అవార్డు పొందారు.
How to get good marks in current affairs? You can follow way2 education. 11th December current affairs.
కోర్టుకు హాజరైన ఇజ్రాయిల్ తొలి ప్రధాని
అవినీతి మోసం వంటి తీవ్ర ఆరోపణలతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కోర్టుకు హాజరయ్యారు. పదవిలో ఉండగా కోర్టులో విచారణ హాజరైన తొలి ప్రధాని బెంజమిన్ నేతన్యాహు.
ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవివ్.How to get good marks in current affairs? You can follow way2 education. 11th December current affairs.
ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆల్ ఇండియా స్టేట్స్ 2024
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని రాష్ట్రాల ఆర్థిక గణాంకాలు సంబంధించి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆల్ ఇండియా స్టేట్స్ 2024 విడుదల చేసింది. ఈ నివేదికలో దక్షిణాది రాష్ట్రాల్లో ద్రవ్యలోటు పెరుగుదల గణనీయంగా ఉందని తెలిపింది. తెలంగాణకు సంబంధించిన అంశాలని పరిశీలిస్తే ద్రవ్యలోటు 2014- 15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023- 24 ఆర్థిక సంవత్సరం వరకు 9410 కోట్ల నుంచి 56,063 కోట్లకు పెరిగిందని తెలిపింది.రాష్ట్రానికి నికర అప్పులు 72,658కోట్ల నుండి 3,89,673 కోట్లకు పెరిగిందని ఆర్బిఐ వెల్లడించింది.
అప్పులకు వడ్డీలు తెలంగాణ కంటే ఎక్కువ చెల్లిస్తున్న రాష్ట్రాలు…..
క్రమ సంఖ్య | రాష్ట్రం | చెల్లిస్తున్న వడ్డీ |
1 | మహారాష్ట్ర | 54,676 కోట్లు |
2 | ఉత్తరప్రదేశ్ | 50,648 |
3 | పశ్చిమ బెంగాల్ | 50, 256 |
4 | కర్ణాటక | 34,027 |
5 | రాజస్థాన్ | 32,394 |
6 | ఆంధ్రప్రదేశ్ | 28,674 |
7 | గుజరాత్ | 28,620 |
8 | కేరళ | 26,247 |
9 | మధ్యప్రదేశ్ | 22620 |
10 | తెలంగాణ | 22408 |
తెలంగాణలో సామాజిక రంగాలపై ఖర్చు 2014 15లో 24 434 కోట్లు ఉండగా 2023-24 లో 1,27,123 కోట్లకు పెరిగింది. ములదన వ్యయం 2014 15లో 11583 కోట్ల నుండి 2003 24 78, 611 కోట్లకు పెరిగింది.పన్నేతర ఆదాయం 2014-15లో 647 కోట్ల నుండి 22,808 కోట్ల పెరిగింది.రాష్ట్ర పన్ను ఆదాయం 2014 15లో 29288కోట్ల నుండి 2023-24లో 131029 కోట్లకి పెరిగింది.
2018-19 65040కోట్లు
2019-20 67597
2020-21 66650
2021-22 91650
2021-22 101650
2022-23 121650
2023-24 131029
How to get good marks in current affairs? You can follow way2 education. 11th December current affairs.
చరిత్ర సృష్టించిన పాయల్ కపాడియా

80 ఏళ్ల చరిత్ర కలిగిన గోల్డెన్ క్లోజ్ అవార్డ్స్ లో బెస్ట్ డైరెక్టర్ మోషన్ పిక్చర్ బెస్ట్ మోషన్ పిక్చర్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నామినేషన్ పొందిన తొలి భారత మహిళా పాయల్ కపాడియా. ఆమె దర్శకత్వం వహించిన ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రానికి రెండు కేటగిరీల్లో నామినేషన్ పొందింది.
2024 క్యాన్సిల్ ఫెస్టివల్ లో రెండవ ప్రతిష్ట పురస్కారమైన బెస్ట్ డైరెక్టర్ అవార్డు గ్రాండ్ ఫ్రీ ని పాయల్ కపాడియా పొందారు.2025 జనవరి 5న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్ అవార్డు పొందితే పాయల్ కపాడియా మరో చరిత్ర సృష్టించనున్నారు.కేరళ నుంచి ముంబైకి పని కోసం వచ్చిన ఇద్దరు నర్సుల కథ నే ఆల్ వియ్ ఇమాజిన్ యాజ్ లైట్ .వీరికి మహారాష్ట్ర మహిళ పరిచయంతో ఈ కథ ముగ్గురు స్త్రీలు, ఒక నగరంగా కనిపిస్తుంది. 2021 లో పాయల్ కపాడియా ఎ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్ అనే డాక్యుమెంటరీ రూపొందించారు.
అమెరికా న్యాయశాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ సివిల్ రైట్స్ గా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరో తెలుసా?
అమెరికా న్యాయశాఖ అసిస్టెంట్ అటార్నీ జనరల్ సివిల్ రైట్స్ గా నియమితులైన భారత సంతతి మహిళా హర్మీత్ కే థిల్లాన్. పంజాబ్లో జన్మించిన హర్మీత్ కే థిల్లాన్ అమెరికాలో స్థిరపడ్డారు. కాలేజీ మ్యాగజిన్ ది డార్ట్ మౌత్ రివ్యూ కు చీఫ్ ఎడిటర్ గా పని చేశారు. వర్జినియా లా రివ్యూ ఎడిటోరియల్ బోర్డులో పనిచేశారు. 2020 ఎలక్షన్ క్యాంపెయిన్ లో లీగల్ అడ్వైజర్ గా పని చేశారు.
మాజీ సహాయక కోచ్ సన్నీ డిల్లన్ పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం
అబుదాబి టి 10 లీగ్ ఫ్రాంచైజీ మాజీ సహాయక కోచ్ సన్నీ డిల్లన్ పై ఐసీసీ ఆరేళ్ల నిషేధం విధించింది. 2021 లో అబుదాబిలో జరిగిన టోర్నీలో పూణేకు చెందిన డిల్లాన్ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడ్డాడని నిర్ధారణ అయింది. దీనితో ఐసీసీ ఆరేళ్ల నిషేధాన్ని 2023 సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తున్నట్టుగా 2024 డిసెంబర్ 10న తెలిపింది.
How to get good marks in current affairs? You can follow way2 education. 11th December current affairs.
https://play.google.com/store/apps/details?id=express.template.rebel_news
క్షయ నిర్మూలన దిశగా భారత్ ప్రయత్నాలు
ప్రపంచ టీబి నివేదిక 2024 ప్రకారం దేశంలో 2017 నుంచి 2023 వరకు టీవీ వ్యాప్తి 17.7% తగ్గింది దేశవ్యాప్తంగా 25 లక్షల మంది టీవీ రోగాలు ఉన్నారు. 2015 నుంచి 2023 వరకు ఈ వ్యాధికి చికిత్స తీసుకునే వారి శాతం 59 నుంచి 85 కు పెరిగింది. 2024 డిసెంబర్ 7న క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక కార్యక్రమం ప్రారంభించింది. ఈ వ్యాధి అధికంగా ఉన్న 347 జిల్లాల్లో మరియు దేశస్థాయిలో 100 రోజుల సమగ్ర విస్తృత ప్రచార కార్యక్రమాన్ని హర్యానాలోని పంచకుల నుంచి ప్రారంభించింది. జన్ బాగీదరి స్ఫూర్తితో మనమంతా ప్రజా ప్రతినిధులు ఆరోగ్య నిపుణులు పనులు కార్పొరేట్ సంస్థలు పౌర సమాజం మరియు సంస్థలు ఈ కార్యక్రమాలు విజయవంతంగా చేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చింది.
క్షయ వ్యాధిని గుర్తించే నిర్ధాణపరీక్షల్ని విస్తరించడం అలాగే పోషకాహార సహాయ పథకం లో భాగంగా నిక్షయ పోషణ యోజన కు కేంద్రం అమలు చేస్తుంది 2018 నుంచి 1.16 కోట్ల మంది లబ్ధిదారులు నిక్షయ పోషణ యోజనలో ఉన్నారు.2024 నవంబర్ నుంచి 500 నుంచి 1000 రూపాయలకు క్షయ రోగులకు పెంచారు. టీబీ ముక్తా భారత్ అభియాన్ పథకం లో భాగంగా 1.75 లక్షల మంది నీక్షయ మిత్రల ద్వారా 21 లక్షల ఆహార కిట్లని సరఫరా చేశారు.టీపీని తగ్గించే విధంగా బెడాక్విలైన్ మరియు డేలామనీడ్ ఔషధాలను కేంద్రం ప్రవేశపెట్టింది. సంప్రదాయ చికిత్స విధానంలో 19 నుంచి 24 నెలల సమయం పడుతుంది. ఆధునిక చికిత్స విధానంలో 9 నుంచి 11 నెలల సమయం పడుతుంది.2014 -15లో వ్యాధి నిర్ధారణ పరికరాల సంఖ్య 100 లో ఉండగా ప్రస్తుతం 8293కు పెంచారు.
India’s efforts towards eradication of Tuberculosis
According to the World TB Report 2024, the prevalence of TB in the country has decreased by 17.7% from 2017 to 2023, with 25 lakh people suffering from TB across the country. The percentage of people receiving treatment for the disease has increased from 59 to 85 from 2015 to 2023.On December 7, 2024, the Central Government launched a transformative program to completely eliminate tuberculosis.A comprehensive 100-day campaign was launched in 347 districts where the disease is prevalent and at the national level from Panchkula in Haryana.In the spirit of Jan Bagidari, we have called on all public representatives, health professionals, corporate bodies, civil society and institutions to work together to make these programs successful.
The central government is implementing the Nikshaya Poshan Yojana as part of the nutrition support scheme to expand the diagnostic tests for tuberculosis. Since 2018, 1.16 crore beneficiaries are under the Nikshaya Poshan Yojana.From November 2024, the amount of money for tuberculosis patients has been increased from Rs 500 to Rs 1000.As part of the TB Mukta Bharat Abhiyan scheme, 21 lakh food kits have been distributed to 1.75 lakh people through Nikshaya Mitras.The center has introduced the drugs Bedaquiline and Delamanid to reduce TP. The conventional treatment method takes 19 to 24 months. The modern treatment method takes 9 to 11 months.The number of diagnostic devices has increased from 100 in 2014-15 to 8293 at present.
Supreme Court : 107 Court Master And Personal Assistant Post
December 11, 2024[…] How to get good marks in current affairs?… […]